- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామంలో ఘనంగా ఆదివారం భగత్ సింగ్ వేడుకలను బిజెపి నాయకులు, గ్రామ యువత కలిసి నిర్వహించారు. ఇన్ ఖిలబ్ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు లోకాని గోపి, మండల ఉపాధ్యక్షుడు మేoడే అశోక్, బుట్టి ప్రసాద్, గంగిరెడ్డి రవి, అరుణ్, సందీప్, రాకేష్, ప్రణయ్ , అశోక్, సతీష్, లడ్డు, చందు. తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -