Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్భవన నిర్మాణానికి శంకుస్థాపన

భవన నిర్మాణానికి శంకుస్థాపన

- Advertisement -

నవతెలంగాణ (వేల్పూర్) ఆర్మూర్:

మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నూతన భవన నిర్మాణానికి బుధవారం గ్రామ సంఘ అధ్యక్షులు మల్లేష్, కాంగ్రెస్ నాయకులు గడ్డం నర్సారెడ్డి తదితరులు శంకుస్థాపన చేసినారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ వీణ, నరేందర్, రాజేందర్, చరణ్ ,రమణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad