Tuesday, June 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ భూమయ్య, సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్, మాజీ ఎంపీపీ బల్యాల రేఖ, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, కమిటీ డైరెక్టర్ సిద్ధ రాములు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -