Tuesday, February 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుదుర్గం చెరువు కేబుల్ వంతెనపై బైకు దగ్ధం..

దుర్గం చెరువు కేబుల్ వంతెనపై బైకు దగ్ధం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దుర్గం చెరువు కేబుల్ వంతెనపై మంగళవారం బైకుపై వెళ్తున్న ఇద్దరు ప్రయాణిస్తుండగా ఆకస్మికంగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. అప్రమత్తమైన ప్రయాణికులు దూకడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో వంతెనపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు మంటలను అదుపు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -