- Advertisement -
నవతెలంగాణ – కాటారం
బొప్పరం గ్రామానికి చెందిన అంబాల రాజమల్లు గారు అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ దుర్ఘటనపై స్పందించిన ప్రజా నాయకులు బిరెల్లి రజిని కుమార్ గారు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించారు. ఈ సందర్భంగా రూ. 2000 నగదు సహాయాన్ని అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు బెల్లంకొండ మహేష్ గారు, యూత్ నాయకులు పాల్గొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు
- Advertisement -



