- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
సేవా పక్షంలో బాగంగా మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయం వద్ద ఆదివారం ‘స్వచ్ఛ భారత్’నిర్వహించి చెత్తను తొలగించినట్టు బీజేపీ పట్టణ శాఖాధ్యక్షుడు సంగ రవి తెలిపారు. పలువురు బీజేపీ శ్రేణులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- Advertisement -