- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: థాయ్లాండ్లో ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. థాయ్లాండ్లోని ఫుకెట్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఏఐ379 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అందులో బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు చేస్తున్నారు.
- Advertisement -