Tuesday, June 3, 2025
E-PAPER
Homeక్రైమ్వేడి నీటిలో పడి బాలుడు మృతి 

వేడి నీటిలో పడి బాలుడు మృతి 

- Advertisement -

నవతెలంగాణ – నవాబు పేట: మండల పరిధిలోని తీగలపల్లి గ్రామంలో వేడి నీటిలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. బాలుడు మృతి చెందిన విషయంపై బాబాయ్ ప్రభాకర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 15వ తేదీన విద్యుత్ హీటర్ కు బకెట్ లో నీటిని వేడి చేసి ఉంచగా,, తన అన్న కొడుకు చిన్ను ఇంట్లో ఆడుకుంటూ వెళ్లి బకెట్లో ఉన్న వేడి నీటిని తనపై చల్లుకున్నాడని ఫిర్యాదు లో తెలిపారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రం తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -