- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ భవన్లో ఆదివారం బీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గం పార్టీ అధినేత కేసీఆర్ (KCR) నేతృత్వంలో సమావేశం కానుంది. ఈ భేటీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల అంశంపై పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఈ సమావేశంలో కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సమాచారం.
- Advertisement -



