Saturday, December 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలు21న కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

21న కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఆదివారం బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గం పార్టీ అధినేత కేసీఆర్ (KCR) నేతృత్వంలో సమావేశం కానుంది. ఈ భేటీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల అంశంపై పోరాటానికి బీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. ఈ సమావేశంలో కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -