- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ జాగృతిలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ గోపు వేణుగోపాల్ యాదవ్ చేరారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కండువా కప్పి జాగృతి లోకి ఆహ్వానించారు.
- Advertisement -



