- Advertisement -
నవతెలంగాణ -మల్హర్ రావు: మండలంలోని పెద్దతుండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో పింగిలి రమాదేవి-బాపు దంపతుల కుమారుడు వంశీ-రిబిక వివాహ వేడుకలు శుక్రవారం అంగరంగవైభవంగా నిర్వహించారు.ఈ వివాహానికి బిఆర్ఎస్ నాయకులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు నారా రమేష్,యూత్ ఉపాధ్యక్షుడు నారా రవికుమార్,జోడు చంద్రు,మహేందర్,సమ్మయ్య,రామచంద్రు,మంత్రి చినరాజ సమ్మయ్య పాల్గొన్నారు
- Advertisement -