Sunday, June 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ ఎమ్మెల్యే ను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

మాజీ ఎమ్మెల్యే ను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అనారోగ్యానికి గురి కావడంతో మండల బీఆర్ఎస్ నాయకులు శనివారం హైదరాబాదులోని ఆయన నివాసంలో పరామర్శించి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ను పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ యాదగిరి, కాచాపూర్ గ్రామ బిఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -