- Advertisement -
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని గురు ఫంక్షన్ హాల్ లో బుధవారం ఉదయం 11 గంటలకు బిఆర్ఎస్ పార్టీ మద్నూర్, డోంగ్లి మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఇరు మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు సిండే ఒక ప్రకటనలో కోరారు.
- Advertisement -