- Advertisement -
నవతెలంగాణ – గాంధారి: గాంధారి మండలంలోని బూర్గుల్ గ్రామానికి చెందిన చాకలి భూమయ్య తండ్రి పోచయ్య అనే రైతు గేదెలు మెపడానికి వ్యవసాయ భూమిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న విద్యుత్ సపోర్ట్ కి తగిలిన విద్యుత్ షాక్ తగలడంతో గేదె అక్కడిక్కడ విద్యుత్ షాక్ గురై గేదె మృతి చెందింది. గేదె సుమారు రూ.60,000 విలువ ఉంటుందని రైతు వాపోయాడు. చనిపోయిన గేదెకు సంబంధిత అధికారులు నష్ట పరిహారం ఇప్పించాలని రైతు కోరాడు.
- Advertisement -