- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ పరిసరాల్లో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో బస్టాండ్ పరిసరాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాల్యాల రేఖ సుదర్శన్, ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, వార్డు సభ్యులు, పంచాయతి కార్యదర్శి మహేష్ గౌడ్, గ్రామస్తులు, పంచాయతి సిబ్బంది, తదితరులు ఉన్నారు.
- Advertisement -



