నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి సాగర్ మండలం కొంపల్లి గ్రామానికి చెందిన పాతనబోయిన లక్ష్మయ్య – నాగమణి ఆహ్వానం మేరకు బుధవారం కోటమైసమ్మ శ్రీ కళా ఫంక్షన్ హాల్ నందు హాజరై చిన్నారులైన హారిక, హరికృష్ణ లను బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న ఆశీర్వాదించారు. కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, అనుముల మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి, మాజీ సర్పంచ్ కామసాని శ్రీనివాస్ రెడ్డి,శిల్గాపురం మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు గౌడ్,వార్డు మెంబర్ జినకల యాదయ్య,కమ్మంపాటి వెంకటయ్య,పాతనబోయిన పుల్లయ్య,చామల మధుసూదన్ రెడ్డి, షేక్ అబ్దుల్ కరీం,షేక్ రఫీ,వంగాల భాస్కర్ రెడ్డి, తిక్కనబోయిన వెంకన్న యాదవ్, పాతనబోయిన సైదయ్య,గజ్జల శివారెడ్డి,ఇస్రం లింగస్వామి,పోలోజు రమేష్ చారి,లక్ష్మారెడ్డి,నితిన్, మురళి,చింతల కృష్ణయ్య,సూర సైదయ్య,చింతరెడ్డి సైదిరెడ్డి మరియు కొంపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
చిన్నారులను ఆశీర్వదించిన బుసిరెడ్డి పాండన్న
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES