బర్దు ప్లూ నివారణ కోసం తగు జాగ్రత్తలు తీసుకుం టున్నాం…

– జిల్లా పశు సంవర్ధక, పశు వైద్య శాఖ అధికారి అశోక్ కుమార్. నవతెలంగాణ – తొగుట బర్దు ప్లూ నివారణ…

రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

నవతెలంగాణ -దుబ్బాక  ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు దేశ ప్రజలకు సమాన స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని…

తెలంగాణ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

– తెలంగాణ జర్నలిస్ట్ ప్రంట్ రాష్ట్ర అధ్యక్షులు బైరాగి మోహన్. నవతెలంగాణ-రాయపోల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని,…

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

నవతెలంగాణ – రాయపోల్ రాబోయేతరం ఆరోగ్యవంతంగా ఉండాలంటే పౌష్టికాహారం అందించాలని పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలకు తప్పనిసరి…

చిరుధాన్యాలు, పోషకాహారంతోనే ఆరోగ్యకర జీవితం: సీపీపీఓ ఎల్లయ్య 

నవతెలంగాణ – దుబ్బాక  ప్రస్తుత జీవన విధానంలో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి పోషక విలువలతో కూడిన ఆహారం,చిరుధాన్యాలు తీసుకోవాలని ఐసీడీఎస్ సీడీపీఓ…

చేతి శుభ్రత పై అవగాహన 

నవతెలంగాణ -దుబ్బాక పోషణ పక్షం- 2025 కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం,అనేక వ్యాధులకు కారణమయ్యే చేతులను పరిశుభ్రంగా కడుక్కోవడం పట్ల…

ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు..

– ఏప్రిల్ 30 వరకు అవకాశం- కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి నవతెలంగాణ- దుబ్బాక  రాష్ట్ర ప్రభుత్వం లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం…

రాజీవ్ యువ వికాస పథకాన్ని  సద్వినియోగం చేసుకోండి: ఎంపీడీవో భాస్కర శర్మ

నవతెలంగాణ -దుబ్బాక  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రాజీవ్ యువ వికాస పథకాన్ని’ దుబ్బాక మండలంలోని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని…

వైభవంగా సీతరామచంద్ర రథోత్సవం..

నవతెలంగాణ-బెజ్జంకి  మండల పరిధిలోని దాచారం గ్రామంలో సీతరామచంద్ర రథోత్సవాన్ని గ్రామస్తులు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా పూలతో అలంకరించిన సీతరామచంద్ర…

శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదు

– హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్  నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : సస్పెక్ట్ ల పై హిస్టరీ షీట్స్ మెయిన్టైన్ చేస్తున్నామన్నామని,శాంతి భద్రతలకు, ప్రజల…

జాతరలో అవాంఛనీయానికి చోటు లేదు..

– జాతర నిర్వహణ సమీక్షలో సీఐ శ్రీను హెచ్చరిక  – పాత నేరస్తులను బైండోవర్ చేస్తామని సూచన  – జాతర ఏర్పాట్ల…

కొనుగోలు కేంద్రాల్లోనే మద్ధతు ధర..

– కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి – క్వింటాల్ వదిధాన్యానికి రూ.2320,సన్నరకానికి రూ.500 అదనం  నవతెలంగాణ-బెజ్జంకి : ప్రభుత్వాధేశానుసారం ఐకేపీ,పీఏసీఎస్…