నవతెలంగాణ – సిద్దిపేట రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. లండన్ (గంప) వేణుగోపాల్. సిద్దిపేట 10వ…
మెదక్
కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న హరీశ్ రావు
నవతెలంగాణ – సిద్దిపేట సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ లో 114పోలింగ్ బూత్ లో కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును…
స్వేచ్ఛయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలి: సుల్తాన ఉమర్
నవతెలంగాణ – రాయపోల్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే లోకసభ ఎన్నికలలో తెలంగాణ ప్రజలందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వచ్ఛందంగా వారి యొక్క ఓటు…
లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్ధం
నవతెలంగాణ – రాయపోల్ తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ సాధారణ ఎన్నికలు ఈనెల 13 వ తేదీన సోమవారం ఎన్నికలు జరగనున్నాయి.…
డబ్బులు పంచుతున్నారని బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల ఘర్షణ
నవతెలంగాణ – రాయపోల్ ఎన్నికల సమీపిస్తున్న వేళ ఓటర్ల ప్రభావితం చేయడానికి రాజకీయ పార్టీలు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్రంలో…
ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: ఎస్ఐ బి.లింగం
నవతెలంగాణ – తొగుట మద్యం, డబ్బు, కూల్ డ్రింక్ బాటిల్స్ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే ఎన్నికల కమిషన్ ఆదేశాను సారం కఠిన చర్యలు…
పిడుగుపాటుకు ముగ్గురి మృతి
నవతెలంగాణ హైదరాబాద్: రాష్టంలోని పలు జిల్లాలో ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మెదక్ జిల్లాలోని పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లిలో…
కార్యకర్తలకు అండగా ఉంటా: చెరుకు శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – తొగుట ఎల్లవేళలా కార్యకర్తల అండగా ఉంటానని దుబ్భా క నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి…
కాన్గల్ సో సైటి డైరెక్టర్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిక..
నవతెలంగాణ-తొగుట సంక్షేమ పథకాల చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.…
గ్రామ గ్రామాన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి ప్రజలు
– బ్రమ్మరథం పడుతున్నారు. నవతెలంగాణ-తొగుట గ్రామ గ్రామాన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట రామిరెడ్డికి ప్రజలంతా బ్రమ్మరథం పడుతున్నారని సొసైటీ చైర్మన్ కన్నయ్య…
మోడీ మాటలలో నీతి లేదు.. రేవంత్ రెడ్డి మాటలలో రీతి లేదు: హరీశ్ రావు
– సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు – వెంకట్రామిరెడ్డి కి ఓటు వేసి గెలిపించారు నవతెలంగాణ – సిద్దిపేట మోడీ మాటలలో…
ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా మెదక్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే..
– ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి. నవతెలంగాణ-తొగుట ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా మెదక్…