ఓటు వినియోగించుకోవడంలో ఆదర్శంగా నిలుస్తున్న లండన్ వేణుగోపాల్

నవతెలంగాణ – సిద్దిపేట రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. లండన్ (గంప) వేణుగోపాల్. సిద్దిపేట 10వ…

కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న హరీశ్ రావు 

నవతెలంగాణ – సిద్దిపేట సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్  లో 114పోలింగ్ బూత్ లో కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును…

స్వేచ్ఛయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలి: సుల్తాన ఉమర్

నవతెలంగాణ – రాయపోల్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే లోకసభ ఎన్నికలలో తెలంగాణ ప్రజలందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వచ్ఛందంగా వారి యొక్క ఓటు…

లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్ధం

నవతెలంగాణ – రాయపోల్ తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ సాధారణ ఎన్నికలు ఈనెల 13 వ తేదీన సోమవారం ఎన్నికలు జరగనున్నాయి.…

డబ్బులు పంచుతున్నారని బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల ఘర్షణ

నవతెలంగాణ – రాయపోల్ ఎన్నికల సమీపిస్తున్న వేళ ఓటర్ల ప్రభావితం చేయడానికి రాజకీయ పార్టీలు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్రంలో…

ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: ఎస్ఐ బి.లింగం

నవతెలంగాణ – తొగుట మద్యం, డబ్బు, కూల్ డ్రింక్ బాటిల్స్ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే ఎన్నికల కమిషన్ ఆదేశాను సారం కఠిన చర్యలు…

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

నవతెలంగాణ హైదరాబాద్: రాష్టంలోని పలు జిల్లాలో ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మెదక్‌ జిల్లాలోని పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లిలో…

కార్యకర్తలకు అండగా ఉంటా: చెరుకు శ్రీనివాస్ రెడ్డి

నవతెలంగాణ – తొగుట ఎల్లవేళలా కార్యకర్తల అండగా ఉంటానని దుబ్భా క నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి…

కాన్గల్ సో సైటి డైరెక్టర్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిక..

నవతెలంగాణ-తొగుట సంక్షేమ పథకాల చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.…

గ్రామ గ్రామాన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి ప్రజలు

– బ్రమ్మరథం పడుతున్నారు. నవతెలంగాణ-తొగుట గ్రామ గ్రామాన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట రామిరెడ్డికి ప్రజలంతా బ్రమ్మరథం పడుతున్నారని సొసైటీ చైర్మన్ కన్నయ్య…

మోడీ మాటలలో నీతి లేదు.. రేవంత్ రెడ్డి మాటలలో రీతి లేదు: హరీశ్ రావు 

– సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు  – వెంకట్రామిరెడ్డి కి ఓటు వేసి గెలిపించారు  నవతెలంగాణ – సిద్దిపేట మోడీ మాటలలో…

ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా మెదక్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే..

– ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి. నవతెలంగాణ-తొగుట  ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా మెదక్…