నవతెలంగాణ – కంఠేశ్వర్ విశ్రాంత ఉద్యోగులు సమాజసేవలో భాగస్వాములు కావాలని వక్తలు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్…
నిజామాబాద్
లాడేగాం గ్రామంలో ఉపాధి హామీ పనులను, సిసీ రోడ్డును పరిశీలించిన ఎంపీడీవో
నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలం లాడేగాం గ్రామంలోని జాతీయ ఉపాధి హామీ పనులను మరియు ఇటీవలే వేసిన సిసి రోడ్డును…
ఆక్సిజన్ పార్కును సందర్శించిన ఇంచార్జి డిఎల్పిఓ సత్యనారాయణ రెడ్డి
నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్కును బాన్సువాడ ఇన్చార్జి డిఎల్పిఓ సత్యనారాయణరెడ్డి సందర్శించారు. ఈ…
ఓకే బయోమెట్రిక్ తో తంటాలు పడుతున్న కలెక్టరేట్ ఉద్యోగులు
నవతెలంగాణ – కామారెడ్డి కామారెడ్డి కలెక్టరేట్లో ఉద్యోగులు రాగానే వారు వచ్చినట్లుగా బయోమెట్రిక్ లో వేలిముద్ర వేయడం జరుగుతుంది. అందుకుగాను కలెక్టర్…
రైతులు దళారులను ఆశ్రయించవద్దు
– వేల్పూర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి నవతెలంగాణ – కమ్మర్ పల్లి రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన…
బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధుల బహిష్కరణ
నవతెలంగాణ – ఆర్మూర్ సూర్యాపేట జిల్లా న్యాయస్థానంలో న్యాయవాదిగా పని చేస్తున్న మంతాపురం కిషోర్ అనే న్యాయవాదిపై కొందరు కక్షిదారులు కక్షతో…
తులం బంగారం పేరుతో ఆడబిడ్డలను మోసం చేశాడు
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని వినతి నవతెలంగాణ – కమ్మర్ పల్లి ఎన్నికల సమయంలో తులం…
అభివృద్ధిపై ప్రశ్నిస్తే బిఆర్ఎస్ నాయకులపై లాఠీ చార్జ్ సిగ్గుచేటు
నవతెలంగాణ కమ్మర్ పల్లి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా, ఈ ప్రాంత బాల్కొండ ప్రజల పక్షాన అభివృద్ధి పనుల గురించి అడిగితే అభివృద్ధి…
ఉదయం 10:30 దాటిన పత్తలేని అధికారులు
నవతెలంగాణ-నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం ఉదయం 10:30 దాటిన ఈజీఎస్ సిబ్బంది మినహా మండల పరిషత్ సిబ్బంది…
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నవతెలంగాణ – ఆర్మూర్ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు.…
పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రారంభం
నవతెలంగాణ – మాక్లూర్ మండలంలోని కృష్ణ నగర్ లో పశువైద్య, పశు సంవార్డక శాఖ సంచాలకులు డా. రోహిత్ రెడ్డి, సహాయ…
గౌడ కులస్తులకు మద్దతుగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత
నవతెలంగాణ – ఆర్మూర్ తాళారాంపూర్ గౌడ కులస్తులకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్వోలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అని ,…