పేద కుటుంబాలకు తాటి పత్రాలు అందజేత..

నవతెలంగాణ – రామారెడ్డి మండలంలోని గొల్లపల్లిలో శనివారం పేద కుటుంబాలకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అటికెల కిషన్ యాదవ్ తాటి పత్రాలను…

విఠల్వాడీ పాఠశాలను బాగు చేయిస్తాం : కామారెడ్డి జిల్లా కలెక్టర్

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్ ; మండలంలోని విఠల్వాడీ పాఠశాలను జూన్ నెలలోగా బాగు చేయిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్  అన్నారు మండలంలోని…

అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్: బాజిరెడ్డి గోవర్ధన్ 

నవతెలంగాణ – డిచ్ పల్లి ఆబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తన నిజస్వరూపాన్ని చుయించిందని, రైతు…

డిగ్రీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.. 

– పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి..  – సమాచారం ఇచ్చిన ప్రిన్సిపాల్ లో గైర్హాజరు: రిజిస్ట్రార్ ఎం యాదగిరి.. నవతెలంగాణ – డిచ్…

గ్రామ అభివృద్ధికి పాటుపడతా..

నవతెలంగాణ – మోర్తాడ్ మోర్తాడ్ గ్రామ అభివృద్ధికి తర్వాత సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తానని బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్చార్జి  నాయకుడు…

శిఖంభూమి కబ్జా నుంచి కాపాడాలని ధర్నా

– శిఖం భూమి పట్టా – తర్మన్ చెరువులో  మూడున్నర ఎకరాల భూమి కబ్జా. నవతెలంగాణ – మాక్లూర్ చెరువు భూమిని…

రంగ చెరువు మరమ్మతుకు నిధులు మంజూరు

నవతెలంగాణ – రామారెడ్డి మండలంలోని రామారెడ్డి పరిసర ప్రాంతంలో గల రంగ చెరువు అలుగు తెగిపోవడంతో, మరమ్మతు కోసం రూ 4…

పనులను త్వరగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

నవతెలంగాణ – భీంగల్ ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న అమ్మ ఆదర్శ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అదనప కలెక్టర్ అంకిత్ సూచించారు.…

రేపు పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం..

నవతెలంగాణ – డిచ్ పల్లి ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి, గన్నారం సబ్ స్టేషన్, ఇందల్ వాయి33/11కెవి సబ్ స్టేషన్…

అక్రమంగా ఇసుక తరలించే ఇద్దరు కర్ణాటక వ్యక్తులపై కేసు నమోదు

– టిప్పర్ పట్టివేత, పోలీస్ స్టేషన్లో సీజ్ నవతెలంగాణ – మద్నూర్ శుక్రవారం నాడు  ఎలాంటి అనుమతులు లేకుండా కుర్ల గ్రామం…

నిజాయితీ గల వారిని యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా నియమించాలి..

– తే.యూ పి.డి.ఎస్.యూ డిమాండ్.. నవతెలంగాణ – డిచ్ పల్లి తెలంగాణ యూనివర్సిటీ కి నిజాయితీగల వారిని వైస్ ఛాన్సలర్ గా…

తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: ఎంపీడీవో

నవతెలంగాణ – రెంజల్  మండలంలో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో…