Monday, March 9, 2026
E-PAPER
Homeజాతీయంపెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, దేశీయంగా సామాన్యులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను ఇప్పట్లో పెంచేది లేదని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా రేట్లు పెరిగినా, ఆ నష్టాలను చమురు మార్కెటింగ్ సంస్థలే భరించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నిర్ణయంతో వాహనదారులకు భారీ ఊరట లభించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -