- Advertisement -
నవతెలంగాణ-కంఠేశ్వర్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ని శుక్రవారం మర్యాద పూర్వకముగా కలసిన నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ చింతల దశరథం పువ్వుల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ చింతల దశరథం ని స్వాగతిస్తూ అభినందించారు.
- Advertisement -