- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట : విద్యుత్ శాఖలోని అధికారులు, సిబ్బంది ఫోన్ నెంబర్ లను సంస్థ ఎయిర్ టెల్ నెట్ వర్క్ కు మారుస్తూ నిర్ణయించడంతో వారి మొబైల్ నెంబర్ మారాయి. ఈ మేరకు అశ్వారావుపేట ఏడీఈ వెంకటరత్నం మారిన ఫోన్ నెంబర్ లను సోమవారం విడుదల చేసారు. అశ్వారావుపేట సబ్ డివిజన్ పరిధిలో గల అశ్వారావుపేట, దమ్మపేట మండలాల విద్యుత్ అధికారులు,సిబ్బంది,విద్యుత్ ఉప కేంద్రంలో ఫోన్ నెంబర్ లు మార్చి నందున విద్యుత్ వినియోగదారులు మరియు రైతులు గమనించి కొత్త నెంబర్ల ద్వారా తగు సేవలను పొందాలని కోరారు. ఏడీఏ వెంకటరత్నం: 8712485983, ఏఈఈ రవి కుమార్: 8712485984, ఎల్ ఐ: 8712485985.
- Advertisement -