- Advertisement -
సీపీఐ(ఎం), సీపీఐ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలతో భేటీ
న్యూఢిల్లీ : చైనా ఉప మంత్రి సన్ హైయాన్ నేతృత్వంలోని చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బృందం బుధ వారం న్యూఢిల్లీలో వామపక్ష పార్టీల నాయకులతో సమావేశ మైంది. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ అరుణ్ కుమార్ , సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు రామ కృష్ణ పాండా, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి జి. దేవరాజన్ పాల్గొన్నారు.
- Advertisement -



