- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని కాపురం ఓసిపి బ్లాక్-1లో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డిని చిన్నతూండ్ల సర్పంచ్ గడ్డం క్రాంతి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎన్నికైన క్రాoతిని వైస్ ప్రెసిడెంట్ శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సన్మానించారు. అనంతరం క్రాంతి వైఎస్ ప్రెసిడెంట్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించారు.
- Advertisement -



