- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై సైనిక దాడులకు ప్రతిస్పందనగా, ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హార్ముజ్ జలసంధి ద్వారా ఓడల రాకపోకలను నిలిపివేసింది. రేడియో సిగ్నల్స్ ద్వారా హెచ్చరికలు జారీ చేయడంతో, ఈ కీలక జలమార్గం మూసివేయబడింది. షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం జలసంధి ట్రాఫిక్ 70% తగ్గింది, దాదాపు 150 ఓడలు నిలిచిపోయాయి. ప్రపంచంలోని 20-25% ఆయిల్ సరఫరా జరిగే ఈ జలసంధి మూసివేతతో ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి.
- Advertisement -



