Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత.. 

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత.. 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి : మండలంలోని స్కూల్ తాండకు చెందిన గంగావత్ లక్ష్మి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొంది, ముఖ్యమంత్రి సహాయనిది కి దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం ఆమెకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు.. జిల్లా పరిషత్ మాజీ ఫోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ చందర్ నాయక్ తో కలిసి రూ.60000 విలువ గల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రెడ్డి నాయక్, కాంగ్రెస్ నాయకులు సర్య,చందర్,కుమ్మరి శంకర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad