- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు. సమ్మక్క-సారాలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. సీఎంతోపాటు ఈ పర్యటనలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి తదితరులు ఉన్నారు. మేడారం అభివృద్ధి పనులపై అధికారులతో సీఎం సమీక్షించనున్నారు.
- Advertisement -