Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఢిల్లీ నుంచి బీహార్ బయలుదేరిన సీఎం రేవంత్

ఢిల్లీ నుంచి బీహార్ బయలుదేరిన సీఎం రేవంత్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక సమావేశాల తర్వాత.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో బీహార్‌లో జరుగుతున్న ‘ఓటర్ అధికార్ యాత్ర’లో పాల్గొనేందుకు బయలుదేరారు. ఈ యాత్రలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌, మంత్రులు ఉత్తమ్, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇవాళ పాల్గొంటున్నారు. బీహార్‌లో ఓటరు జాబితాల్లో అక్రమాలను ఎండగట్టడానికీ ఈ యాత్రను చేపట్టినట్లు రాహుల్ గాంధీ తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad