Monday, January 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమున్సిపల్ ఎన్నికలకు ఇంఛార్జులను నియమించిన సీఎం రేవంత్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికలకు ఇంఛార్జులను నియమించిన సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్‌ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. పార్లమెంట్‌ నియోజకవర్గాలవారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. ఆదిలాబాద్ – సుదర్శన్‌ రెడ్డి, నిజామాబాద్ – ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మల్కాజ్‌గిరి – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చేవెళ్ల – శ్రీధర్‌బాబు, మెదక్ – వివేక్, కరీంనగర్‌ – తుమ్మల నాగేశ్వరరావు, పెద్దపల్లి – జూపల్లి కృష్ణారావు, నల్లగోండ – అడ్లూరి లక్ష్మణ్, భువనగిరి – సీతక్క, వరంగల్ – పొంగులేటి, MBNR – పొన్నం ప్రభాకర్‌, MBNR – దామోదర రాజనర్సింహా, జహీరాబాద్‌ – అజహరుద్దీన్‌, నాగర్‌కర్నూల్‌ – వాకిటి శ్రీహరి, ఖమ్మం – కొండా సురేఖకు బాధ్యతలు అప్పగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -