Monday, January 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసీనియర్‌ న్యాయవాదితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

సీనియర్‌ న్యాయవాదితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సీనియర్‌ న్యాయవాది అభిషేక్ సింఘ్విని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ముంబయిలో కలిశారు. పోలవరం – నల్లమల సాగర్‌పై రాష్ట్ర పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్థ వాదనలు వినిపించాలని సీఎం సూచించారు. అన్ని ఆధారాలను సిద్ధం చేసుకోవాలని అధికారులను సీఎం, మంత్రి అప్రమత్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -