- Advertisement -
నవతెలంగాణ – మునిపల్లి 
మండలంలోని కంకోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదిలో విద్యార్థుల పాఠ్యాంశాలు, పదవ తరగతి విద్యార్థుల ప్రతిభ వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రధానోపాధ్యాయులు తుకారం తదితరులు ఆమె వెంట ఉన్నారు.
- Advertisement -

 
                                    