- Advertisement -
నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండలంలోని వెంకటాపురంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం జిల్లా కలెక్టర్ హనుమంత రావు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భముగా ఆలయ పండితులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి తోడ్కొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆశీర్వచనం చేసి ప్రసాదాలు మెమొంటో అందజేశారు.
- Advertisement -