- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో డీఎం అండ్ హెచ్ ఓ విభాగం సహాయంతో మున్సిపల్ వర్కర్స్ కు నేటినుంచి 24 ఐదు రోజుల పాటు సమగ్ర ఆరోగ్య వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ సర్, ఎస్ఎస్ సర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు, మున్సిపల్ వర్కర్స్ పాల్గొన్నారు.
- Advertisement -