- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామానికి వేముల లింగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గురువార తాజా మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, పెద్దతూండ్ల సర్పంచ్ బండారి నర్సింగరావు పరమర్షించి, ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని, ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు నాయక్, కాంగ్రెస్ నాయకులు అడ్వాల మహేష్, అజ్మీరా రాజు నాయక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
- Advertisement -



