Saturday, August 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకాంగ్రెస్‌ జనహిత పాదయాత్ర

కాంగ్రెస్‌ జనహిత పాదయాత్ర

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర శుక్రవారం సంగారెడ్డి జిల్లాలో కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుండగా.. సంగుపేట నుంచి జోగిపేట వరకు సాగనుంది. ఈ పాదయాత్రలో పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, పీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌, మంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్‌ నేతలు హాజరుకానున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -