- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : మండలంలోని మల్లారం పంచాయతీ కార్యదర్శి చెలుకల రాజు యాదవ్ తండ్రి చెలుకల కాంతయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. మృతుని కుటుంబాన్ని సోమవారం ముత్తారం మండలంలోని పోతారం గ్రామానికి కాంగ్రెస్ నాయకులు నేరేడుగొమ్మ రాజేశ్వరరావు, భూక్య రాజు నాయక్, మేచినేని ఆగారావు, లింగన్నపేట శ్రీధర్, మేకల రాజయ్య, లింగన్నపేట శ్రీను, రేషన్ డీలర్లు పరామర్షించారు. అధైర్య పడొద్దు అండగా ఉంటామన్నారు.
- Advertisement -