కాంగ్రెస్ మండల కమిటీ ఎన్నిక 

– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ 

నవతెలంగాణ-నెల్లికుదురు : కాంగ్రెస్ పార్టీ మండల కమిటీని పూర్తిస్థాయిగా నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ తెలిపారు మహబూబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవ రెడ్డితో కలిసి శుక్రవారం వివిధ గ్రామ శాఖ అధ్యక్షులతో కలిసి పూర్తిస్థాయి అన్ని కమిటీలను వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన మండల కమిటీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా కుమ్మరి కుంట్ల మౌనేందర్, సుభాన్ ,యాకూబ్, నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా లింగంపల్లి సోమయ్య నిరుటి అనంతరెడ్డి గడ్డం అరుణ్ కుమార్ పెరుమాండ్ల మల్లేశం ప్రధాన కార్యదర్శులుగా జి నరేష్ వి అశోక్ మంద రవి బండి గుట్టయ్య జి శ్రీను సహాయ కార్యదర్శులుగా అయ్యావుల బిక్షం కిషన్ నాయక్ నలమాస అశోక్ మల్లారెడ్డి ప్రచార కార్యదర్శిగా బండారు మల్లయ్య బి సంతోష్ కత్తుల కృష్ణ మౌలానా కోశాధికారిగా గుండెపాక ప్రశాంత్ అధికార ప్రతినిధిగా మట్టా వెంకటరెడ్డి కార్యవర్గ సభ్యులుగా  శిరీష తో పాటు కొంతమందిని ఎన్నుకున్నట్టు తెలిపారు మీకు వచ్చేది పదవులు కాదు బాధ్యతగా భావించి కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు గ్రామాలలో ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలపై ప్రతి గడపకు చేరే విధంగా చర్చ జరపాలని అన్నారు పోరాడి సాధించుకున్న తెలంగాణ విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిందని అన్నారు ఈ తెలంగాణ సోనియాగాంధీ ఇస్తూనే వచ్చిందని తెలిపారు కానీ కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు ఆ రోజు తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తామని చెప్పారని అన్నారు కానీ అధికారం కోసం మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని అన్నారు తెలంగాణ వస్తే దళితుల ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి తానే ముఖ్యమంత్రి అయ్యాడని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దాఖలు లేవని కేసీఆర్ మోస పూరి మాటలతో కాలయాపన చేస్తున్న కార్యక్రమంలో కిసాన్ సెల్ నాయకులు సలగు పూర్ణచందర్ కొక్కు జగ్జీవన్ రావు మౌలానా నాయకులు మల్లేష గంజి గోవర్ధన్ కోక్కు జగ్జీవన్ ఈసంపల్లి వెంకట్ యసం యాకన్న మౌలానా రత్నపురం యాకయ్య పిట్టల మురళి కొప్పు జనార్ధన్ మల్లయ్య ఈసంపల్లి వెంకటేష్ తో పాటు వీధి గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు
Spread the love