- Advertisement -
నవతెలంగాణ-రామగిరి
రామగిరి మండలంలోని (బేగంపేట ఎక్స్ రోడ్) నాగేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు, వాణి సోడా ఫ్యాక్టరీ యజమానులు ఆదివారం రాష్ట్ర రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని కలిసిన వారిలో యువ నాయకులు బండారి శివ, మిత్ర బృందం తరుణ్ , అజయ్ తదితరులు ఉన్నారు.
- Advertisement -