Thursday, June 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదింటికల నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం..

పేదింటికల నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
పేద కుటుంబాల కళ నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని పెద్ద మల్లారెడ్డి, మల్లు పల్లి, భాగీర్థిపల్లి, పెద్ద మల్లారెడ్డి, తిప్పాపూర్ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, సీనియర్ నాయకులు లింగారెడ్డి, నరసింహారెడ్డి, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, తాసిల్దార్ శివప్రసాద్, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -