Sunday, July 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పలు బాధిత కుటుంబాలకు పరామర్శ

పలు బాధిత కుటుంబాలకు పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఇనాయత్ నగర్ గ్రామంలో పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శనివారం పరామర్శించారు.గ్రామానికి చెందిన జక్కుల రాజ్ కుమార్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు.  వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. గ్రామానికి చెందిన మాజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కంటె రాజు ఇటీవల అనారోగ్యంతో మరణించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని ప్రకటించారు. మృతుల అనురగ్గల గల కారణాలను వారి వారి కుటుంబ సభ్యులను సందర్భంగా ఆయన అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -