- Advertisement -
నవతెలంగాణ – జన్నారం : మండలంలోని సోనాపూర్ గ్రామం శివారులోని లోతుర్రే మార్గం మధ్యలో సోయం సంగీత చెందిన ఆవు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురువై మృతి చెందింది. సోనాపూర్ తండా శివారులోని పొలంలో ఉన్న పొలంలో ఉన్న ట్రాన్స్ఫారం కి తగిలి ఆవు అక్కడికక్కడే మృతి చెందినట్లు సోయం సంగీత తెలిపింది. ఆవు విలువ సుమారు రూ.60 వేలకు పైగా ఉంటుందని ప్రభుత్వం స్పందించి తనకు ఆర్థిక సాయం చేయాలని కోరింది.
- Advertisement -