Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీపీఐ(ఎం) వార్డ్ మెంబర్ కు సన్మానం

సీపీఐ(ఎం) వార్డ్ మెంబర్ కు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి, లక్ష్మీ దేవునిపల్లి గ్రామాలలో సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థులు ఎల్లవ్వ, కళావతి వార్డు మెంబర్ లుగా గెలుపొందారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి శాలువాతో సన్మానించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజల తరపున పనులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -