Thursday, November 13, 2025
E-PAPER
Homeజిల్లాలుమన్నెగూడలో డీసీఎం బోల్తా

మన్నెగూడలో డీసీఎం బోల్తా

- Advertisement -

నవతెలంగాణ పూడూరు: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడలో డీసీఎం బోల్తా తృటిలో తప్పిన ప్రాణాపాయం పలువురికి గాయాలు. డీసీఎం వికారాబాద్ నుండి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -