Tuesday, February 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఓటీఆర్‌ అప్‌డేట్‌కు మార్చి 25 వరకు గడువు : టీజీపీఎస్సీ

ఓటీఆర్‌ అప్‌డేట్‌కు మార్చి 25 వరకు గడువు : టీజీపీఎస్సీ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అభ్యర్థులు తమ వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) అప్‌డేట్‌ చేసుకునేందుకు వీలుగా మార్చి 25 వరకు గడువు పొడిగించినట్టు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. ఈ మేరకు సోమవారం కమిషన్‌ కార్యదర్శి ఎం.హరిత ఒక ప్రకటన విడుదల చేశారు. చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు రాకుండా అభ్యర్థులు ముందుగానే అప్‌ డేట్‌ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కమిషన్‌ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -