Friday, February 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభగ్గుమన్న లద్దాఖ్‌..

భగ్గుమన్న లద్దాఖ్‌..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర పాలిత ప్రాంతం లడక్ రాజధాని లేహ్‎లో హైటెన్షన్ నెలకొంది. లడఖ్‌కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ యువత ఆందోళనకు దిగింది. లేహ్‌లో విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. శాంతియుతంగా మొదలైన ఆందోళన హింసాత్మకంగా మారడంతో పోలీసులు, పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. నిరసనకారులు CRPF వాహనానికి నిప్పు పెట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -