- Advertisement -
హైదరాబాద్ : మీషో మెగా బ్లాక్బస్టర్ సేల్ 2025కు విస్తృత డిమాండ్ లభించిందని ఆ సంస్థ పేర్కొంది. ఈ సేల్లో 206 కోట్ల మంది కస్టమర్లను ఆకర్షించామని పేర్కొంది. సేల్ సమయంలో 49,000 మంది విక్రేతలు మీషోలో చేరారని తెలిపింది. ఈ సేల్ సమయంలో మీషోలో దుకాణదారులు 117 మిలియన్ గంటలకు పైగా గడిపారు. ప్రీపెయిడ్ లావాదేవీలు కూడా 57 శాతం పెరిగాయన్నారు.
- Advertisement -