Friday, February 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి ఉప సర్పంచ్ సవేందర్ పరామర్శ 

బాధిత కుటుంబానికి ఉప సర్పంచ్ సవేందర్ పరామర్శ 

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామానికి చెందిన గుంటి సడవలి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని శుక్రవారం గ్రామ ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ పరమర్షించి, సానుభూతిని ప్రకటించారు. అనంతరం సన్నబియ్యం బస్తాను అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు,ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -