Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొత్తపల్లిలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం 

కొత్తపల్లిలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం 

- Advertisement -

నవతెలంగాణ – (వేల్పూర్ ) ఆర్మూర్
మండలంలోని కొత్తపల్లి గ్రామంలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం మంగళవారం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంతోష్ రెడ్డి రైతులని ఉద్దేశించి మాట్లాడుతూ.. సకాలంలో పాడి పశువులకు టీకాలు వేయించుకోవాలని రైతులకు తెలిపారు. గాలికుంటు వ్యాధి వచ్చిన పశువులలో పాల దిగుబడి తగ్గుతుందని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు  మండల కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం నర్సరెడ్డి , సిబ్బంది సురేష్ ,జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ గంగాధర్ ,లైవ్ స్టాక్ అసిస్టెంట్ దయానంద్, హాస్పిటల్ అసిస్టెంట్ వాజిద్ ,గోపాల్ మిత్ర పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -