Friday, October 17, 2025
E-PAPER
Homeజిల్లాలుదివ్యాంగులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి: కమిషనర్ రాజు 

దివ్యాంగులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి: కమిషనర్ రాజు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
దివ్యాంగులకు ఆర్థిక పునరావాస పథకాన్ని అమలు చేయుటకు గాను ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని మున్సిపల్ కమిషనర్ రాజు బుధవారం తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దివ్యాంగులకు ఈనెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయని, దరఖాస్తుదారులు తమ ఒరిజినల్ పేపర్ల తో పాటు మూడు సెట్ల కాపీలను తీసుకొని రావాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -